Saturday, January 28, 2012

.నిజంగా నిజం:SHARE IF YOU ARE AGAINST RACISM! By: Bolaji Amusa

Hi!  అందరు చదువుతారని పోస్ట్ చేస్తున్నాను. అందరు చదివి ఆలోచింప తగ్గ సంఘటన.నిజంగా నిజం







This happened on TAM airlines.

A 50-something year old white woman arrived at her seat and saw that the passenger next to her was a black man.

Visibly furious, she called the air hostess.

"What's the problem, ma?" the hostess asked her

"Can't you see?" the lady said - "I was given a seat next to a black man. I can't seat here next to him. You have to change my seat"

- "Please, calm down, ma" - said the hostess
"Unfortunately, all the seats are occupied, but I'm still going to check if we have any."

The hostess left and returned some minutes later.

"Madam, as I told you, there isn't any empty seat in this class- economy class.
But I spoke to the captain and he confirmed that there isn't any empty seats in the economy class. We only have seats in the first class."

And before the woman said anything, the hostess continued

"Look, it is unusual for our company to allow a passenger from the economy class change to the first class.
However, given the circumstances, the commandant thinks that it would be a scandal to make a passenger travel sat next to an unpleasant person."

And turning to the black man, the hostess said:

"Which means, Sir, if you would be so nice to pack your handbag, we have reserved you a seat in the first class..."

And all the passengers nearby, who were shocked to see the scene started applauding, some standing on their feet."

Friday, January 27, 2012

వసంత పంచమి - సరస్వతీ పూజ

 వసంత పంచమి - సరస్వతీ పూజ

"యా కుందేందు తుషార హార-ధవళా,

యా శుభ్ర – వస్త్రాన్వితా
యా వీణ వర దండ మండితకర
యా శ్వేత పద్మాసన
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభ్రితిభిర్ దేవై-సదా వందిత
సా మాం పాతు సరస్వతి భగవతీ నిశేష జాడ్యాపహా"
___________________________________________
సరస్వతిని వేదమాతగా, భారతిగా, వాగేశ్వరిగా, శారదగా మన పూర్వీకులు అభివర్ణించారు. ఇంతటి సర్వశక్తిమయమైన జగదంబను వాగ్బుద్ధి జ్ఞాన స్వరూపిణిగా భావిస్తారు. ఆ తల్లిని ఆరాధించే దినమే మాఘశుద్ధ పంచమి. ఈ రోజు సరస్వతీ పూజకు ప్రశస్తంగా చెబుతారు దీనిని వసంత పంచమి అంటారు.
ఇంతటి  వేదమాతను ఏదో చదువుకునే పిల్లలు మాత్రమే కాదు పెద్దలు
కూడా చక్కగా పూజించాలి.ముఖ్యం గ చాల మంది స్త్రీలు లలిత చదువుతున్నం, లేదా ఈవాళ మా ఇంట్లో పారాయణ అంటూ మొదలుపెట్టి' లలిత చదవి,లక్ష్మిని ఇంకాఅష్టలక్ష్మి ఇలా చా ల అష్టకాలు చదువుతారు కానీ"ఎవరు సరస్వతి శ్లోకం తోమొదలుపెట్టారు
మంగళహారతి పాడేస్తారు  శ్రీ మహాకాళి,మహాలక్ష్మి,మహాసరస్వతి అనిఅంటారు కాని ఆవిడను స్తోత్రం చెయ్యరు.ఇదిమహా అపరాధం. ఈ రోజు నుంచి సరస్వతీ పూజ అందరు తప్పకుండ
చెయ్యండి.
  ఆ శారద మాత అందరి ఫై తన కరుణని ప్రసాదిస్తుంది

జ్ఞానము,వివేకం, వాక్కుని  ప్రసాదిస్తుంది.


‎.వాగ్దేవి కి కోపం వచ్చిందిఒక చిన్నగల్పిక రాసాను చాల రోజులక్రితం అది మళ్ళి మీకోసం మరోసారి!!


(అది బ్రహ్మ లోకం, బ్రహ్మ మాములుగా తన ధ్యానం లో వున్నాడు

.సరస్వతి దేవి బంగారు చాయ తో తెల్లటి వస్ర్తాలు ధరించి, పద్మాసనం లో కూర్చొని,వీణాపాణి,పుస్తక ధారిణి అయి నెమిలి,హంస పక్కనే వుండగా సామగానం చేస్తూ వుంటే మునులందరూ కూడా అ శారదాదేవిని కొనియాడుతూ కీర్తిస్తూ, సరస్వతి నమస్తుభ్యం వరదే కామ రూపిణి,విద్యారంభం కరిష్యామి అంటూ,జ్ఞాన్నాన్ని,తెలివిని,ముఖ్యముగా
వాక్కుని ప్రసాదించే అమ్మవు.ముగ్గరుమ్మల మూలపు అమ్మవ్వు ఆని వేనోళ్ళ ప్రస్టుతి చేయగా,
ఆ శారదాదేవి ప్రసన్నరాలు కాకా పోగా,చాల కోపం తో కన్నులు ఎర్రబారగా బ్రహ్మ వేపు చూస్తూ నాధా నేటి నుంచి నన్నుకొలవని ప్రజలందరినీ మూడులు గ ,వాక్సుద్ధి లేనివారిగా,తెలివిలేనివారిగా కమ్మనిశాపము ఇస్తున్నానని చెప్పింది. అందరు బ్ర్మహతో సహా తల్లి ఎందుకు నీ ఆగ్రహం ఈ సమస్తలోకాలు నీ కరుణ లేకుండా ముఖ్యం గ వాక్కు,తెలివి లేకపోతె అందరు అల్లాడిపోతారు తల్లి,కారణం లేకుండా ఆగ్రాహించకు అనగా.

"ఆవాగ్దేవిఇలా పలికింది! ఇది చూడండి ఆని భూలోకం లో ఒక నగరంలో ఆరోజు శుక్రవారం కావటం తో
అందరూ స్రీలు ఒక్క చోట చేరి లలితసహ్రసనామ పారాయణ మరియు లక్ష్నిస్తోత్రం  ఇంకా వివిధ అష్థకములు చదివారు. అదిగో అని బ్రహ్మమొదలగు వారందరికీ చూపిస్తూ అందులో ఏ ఒక్కరైన నన్నుస్తుతించారా? అని ప్రశ్నవేసినది. లేదుకదా. వీరుందరూ విద్యావంతులే

అందరికి నేను కావాలి నా ద్వార వచ్చే చదువుకావాలి,వారివాస్వప్రయోజనాలకి కోసం !కానీ నన్ను మాత్రం కొలవారుఒకవేళ కొలిచిన అది గుంపులో గోవిందలా.మాత్రమే! అంతేకాని నన్నుకూడా లక్ష్మితో పాటు,లలితతోపాటు సమముగాచూడరు. విడిగా సోత్రం చెయ్యరు అలాంటివారికి బుద్ధిరావలింటే ఇదేమార్గం అంటూ శాపముఇవ్వసాగింది."

       అమ్మా వద్దూ వద్దూ , అంటూ పెద్దగా అరుస్తూ వుంటే మా వారువచ్చి ఏమోయి ఏమిటి అలా వద్దూ వద్దూ అంటూపలవరిస్తున్నావు అంటూనిద్రలేపారు అమ్మయ్య ఇది అంతా కలా అని వెంటనే ఆయనతో చెప్పాను, అప్పుడు అయన దానిదేముంది ఈవాళ నించి మీరందరు 'సరస్వతిదేవిని" కూడా పారాయణచెయ్యండి. ఎందుకు నీకుఆవిడ కలలో కనిపించిందో ఇది ఒక అందుకు మంచిదే అని అన్నారు. అదే మొన్న శ్రీవిద్య వాళ్ళఇంట్లో పారాయణరోజున పిల్లలు అడిగారు మమ్మీ చిన్నలిల్లలే సరస్వతిపూజ చెయ్యలా? మీరు చేయ్యక్కరలేదా అని. ఆ విషయంమనసులో వుండిపోయిదేమో! అది ఇలా కల రూపంలో వచ్చి వుంటుంది అని ,ఒకరకం గ ఇది మంచిదే మాకళ్లు తెరిపించింది.తప్పకుండ ఈవాళ్ళనుంచి అందరం ఆ శారదదేవిని ఆ చదువుల తల్లిని కూడా కొలుస్తాం అనుకుంటూ దినచర్య ప్రారంబిచాను.)




Wednesday, January 11, 2012

సంక్రాంతి శోభ

 మొట్ట మొదటగా నా కవితను(సంక్రాంతి శోభ) అచ్చులో(http://www.sujanaranjani.siliconandhra.org/)
 అందులో ఎంతో మంది కాకలు తీరిన
 అదేనండి చెయ్యితిరిగిన వారి మధ్య నా ఈ చిన్నిసంక్రాంతికవితచోటు
 చేసుకోవడం నిజం గ నా అదృష్టము గ భావిస్తున్నాను.అలాగే సుజనరంజని వారి కూడా
 నా కృతజ్ఞతలు  తెలుపుకుంటున్నాను. చిన్న చిన్న
 అడుగులే పెద్దనడకలు అవుతాయని మా వారు అభినందించారు























































Thursday, January 5, 2012

నా ముక్కోటి ముచ్చట్లు


నా ముక్కోటి ముచ్చట్లు
ఓం నమో నారాయణాయ!!!!



ముక్కోటిగురుంచి ముచ్చట గ   పేరూరు.అమలాపురం దగ్గర మా తాత
గారి వూరు ఆలాగే మాపెద్ద దొడ్డ(చిలకమ్మగారు),పెద్దనాన్నగారు వాళ్ళ ముక్కోటి కొన్ని
ఏళ్ళ నుంచి చేస్తూవుండేవారు.
 ఇంకా భజన అంటే కర్ర కృష్ణమూర్తి గారే అనిచెప్పుకునేవారు దేవుడిగుళ్ళోభజన,చాలబావుంటుంది,పెద్దనాన్నగారు లక్ష్మణ మూర్చ పాడుతూవుంటే అందరకి ఆరాముడే కళ్ళకి కనిపించే వాడుట.రాత్రితెల్లవార్లూ భజన్ కార్యక్రమం అయ్యాక మరునాడు దేవుడి గుళ్ళో అందరకి బోజనాలు!!! వావ్
ఎంతబావుంటుంది కదా!!

ఇంత మంచి కార్యక్రమన్ని మేమూ పాలుపంచుకున్నాం కదా
అని ఎంతో గొప్పగా అనిపిస్తుంది మాకు

ఇంకా అదే ఉత్సహం తోమా దొడ్డమ్మ గారిఅమ్మాయిలు(వాళ్ళు పదిమంది ఆడపిల్లలు కాని
మొక్కవోని ధైర్యవంతులు) జరిపిస్తున్నారు.


ఇంకో ముక్కోటి  ముచ్చట మా తాతగారు మా నాన్నగారి తండ్రి పెరి సూర్యనారయణమూర్తి గారు ముక్కోటి ఏకాదశి రోజున   ఈ
లోకం విడిచివెళ్లారు ఇంచుమించుగా 70 ఏళ్ళ క్రితం. ఒక్కసారి ఆయన్ని తలచుకొని మెముచూడని మా  తాతగారు ఆశిస్సులు మాకు ఎప్పుడు
 వుండాలని




నా ముక్కోటి ముచ్చట్లు


నా ముక్కోటి ముచ్చట్లు
ఓం నమో నారాయణాయ!!!!



ముక్కోటిగురుంచి ముచ్చట గ   పేరూరు.అమలాపురం దగ్గర మా తాత
గారి వూరు ఆలాగే మాపెద్ద దొడ్డ(చిలకమ్మగారు),పెద్దనాన్నగారు వాళ్ళ ముక్కోటి కొన్ని
ఏళ్ళ నుంచి చేస్తూవుండేవారు.
 ఇంకా భజన అంటే కర్ర కృష్ణమూర్తి గారే అనిచెప్పుకునేవారు దేవుడిగుళ్ళోభజన,చాలబావుంటుంది,పెద్దనాన్నగారు లక్ష్మణ మూర్చ పాడుతూవుంటే అందరకి ఆరాముడే కళ్ళకి కనిపించే వాడుట.రాత్రితెల్లవార్లూ భజన్ కార్యక్రమం అయ్యాక మరునాడు దేవుడి గుళ్ళో అందరకి బోజనాలు!!! వావ్
ఎంతబావుంటుంది కదా!!

ఇంత మంచి కార్యక్రమన్ని మేమూ పాలుపంచుకున్నాం కదా
అని ఎంతో గొప్పగా అనిపిస్తుంది మాకు

ఇంకా అదే ఉత్సహం తోమా దొడ్డమ్మ గారిఅమ్మాయిలు(వాళ్ళు పదిమంది ఆడపిల్లలు కాని
మొక్కవోని ధైర్యవంతులు) జరిపిస్తున్నారు.


ఇంకో ముక్కోటి  ముచ్చట మా తాతగారు మా నాన్నగారి తండ్రి పెరి సూర్యనారయణమూర్తి గారు ముక్కోటి ఏకాదశి రోజున   ఈ
లోకం విడిచివెళ్లారు ఇంచుమించుగా 70 ఏళ్ళ క్రితం. ఒక్కసారి ఆయన్ని తలచుకొని మెముచూడని మా  తాతగారు ఆశిస్సులు మాకు ఎప్పుడు
 వుండాలని




నా ముక్కోటి ముచ్చట్లు


నా ముక్కోటి ముచ్చట్లు
ఓం నమో నారాయణాయ!!!!



ముక్కోటిగురుంచి ముచ్చట గ   పేరూరు.అమలాపురం దగ్గర మా తాత
గారి వూరు ఆలాగే మాపెద్ద దొడ్డ(చిలకమ్మగారు),పెద్దనాన్నగారు వాళ్ళ ముక్కోటి కొన్ని
ఏళ్ళ నుంచి చేస్తూవుండేవారు.
 ఇంకా భజన అంటే కర్ర కృష్ణమూర్తి గారే అనిచెప్పుకునేవారు దేవుడిగుళ్ళోభజన,చాలబావుంటుంది,పెద్దనాన్నగారు లక్ష్మణ మూర్చ పాడుతూవుంటే అందరకి ఆరాముడే కళ్ళకి కనిపించే వాడుట.రాత్రితెల్లవార్లూ భజన్ కార్యక్రమం అయ్యాక మరునాడు దేవుడి గుళ్ళో అందరకి బోజనాలు!!! వావ్
ఎంతబావుంటుంది కదా!!

ఇంత మంచి కార్యక్రమన్ని మేమూ పాలుపంచుకున్నాం కదా
అని ఎంతో గొప్పగా అనిపిస్తుంది మాకు

ఇంకా అదే ఉత్సహం తోమా దొడ్డమ్మ గారిఅమ్మాయిలు(వాళ్ళు పదిమంది ఆడపిల్లలు కాని
మొక్కవోని ధైర్యవంతులు) జరిపిస్తున్నారు.


ఇంకో ముక్కోటి  ముచ్చట మా తాతగారు మా నాన్నగారి తండ్రి పెరి సూర్యనారయణమూర్తి గారు ముక్కోటి ఏకాదశి రోజున   ఈ
లోకం విడిచివెళ్లారు ఇంచుమించుగా 70 ఏళ్ళ క్రితం. ఒక్కసారి ఆయన్ని తలచుకొని మెముచూడని మా  తాతగారు ఆశిస్సులు మాకు ఎప్పుడు
 వుండాలని




Wednesday, January 4, 2012

"జీవనపోరాటం"--- రచయత్రి డాక్టర్ మంతా భానుమతి

బ్లాగర్ మిత్రులకి,మన తెలుగువారి జీవితాలకి అద్దం పట్టేలా
వున్న ఈ సీరియల్ చాలాబావుంది. రచయత్రి డాక్టర్ మంతా భానుమతి గారి "జీవనపోరాటం"అందరు తప్పకుండా చదవండి
కౌముదిలో






http:// http://www.koumudi.net/