Monday, February 14, 2011




!అఖిల భారత రచయిత్రుల మహా సభలు
అఖిల భారత రచయిత్రుల మహా సభలు
శుక్రవారం, మరియు శనివారం రవింద్రభారతి లో చాల చక్క గ ఎంతో సమయపాలన తో సాగాయి. నిజముగా ఇది అందరి సమష్టి విజయం
అందరు మహారచయత్రిలు పెద్ద వారు అయిపోయారు
కానీవారి వదనాలలో ఎంతో ఉత్సహంతో, ఇంకా ఏదో చెయ్యాలి అన్న తపన కనిపించింది.
అలాగే ఇపుడిప్పుడే రచానా ప్రపంచములో శరవేగముతో దూసుకుపోతున్న కొత్త తరము రచయిత్రుల సందడి కూడా చాల ఆనందం గ .అనిపించిది సాహితి ప్రియులకి.

అక్కడ అంతమంది రచయిత్రుల ని ఒక్కసారిగా
చూసేసరికి నా మది ఆనందోతో నిండిపోయంది,
సి. ఆనంద రాం, యుద్దనపూడి సులోచన రాణి,డి.కామేశ్వరి,నందుల సుశీల.DR

పరిమళసోమేశ్వర్,ఇంకో ఎందఱో చిన్నప్పటి నుంచి వీరందరినీ చూడాలనే కోరిక తీరింది
అది ఇద్దరూ ఒకే పేరుతొవున్న వర్ధమాన రచయిత్రు లు (భానుమతిల) ద్వారా .

బ్రహ్మ్మలోకం లో విరంచి ధ్యానం లో వుండగా శారదాదేవి నాధా నేను అఖిల భారత రచయిత్రుల మహా సభల భూలోకం వెళ్ళుతున్నాఅని ఒక లేఖ రాసి వచ్చినది". అది మొదలు విరించి ఆమె రాక కోసము ఎదురు చూడసాగాడు. సరస్వతిలేని బ్రహ్మ్మలోకం కళావిహినం కదా! కానీ ఈ రెండురోజులు సరస్వతిదేవి నిత్య సాహిత్యగోష్టులతో ఎంతో ఆనందబరిత ఆయనది. రెందోరోజులుమాత్రమేనా మరి రెండురోజులున్న బాగుండేది అని తలపోస్తూభులోకమును విడువలేక విడువలేక తనలోకమునకువెళ్ళినది

అది ఒక చిన్న కల్పనా వూహ మాత్రమే.
ఇలాంటి సభలు ఇంకా ఇంకా జరగాలని ఆశిస్తూ!!!!!



No comments:

Post a Comment