Wednesday, November 23, 2011

రచయిత్రి బీనాదేవి గారి తో పరిచయ కార్యక్రమం




రచయిత్రి బీనాదేవి  గారి తో పరిచయ కార్యక్రమం చాల బావుంది
HYtv  ఛానల్ లో  ది బుక్    అనే సాహిత్యకార్యక్రమం
బహుశ  పరిచయం చేసినవారి పేరులక్ష్మి గారు అని అనుకుంటునాను.
నా  చిన్నప్పుడు ఆవిడ ' ఆంధ్రజ్యోతి' లో ఫుణ్యభూమి కళ్ళుతెరూ,అలాగే  రాధమ్మ పెళ్లి ఆగిపోయింది' లాంటి పుస్తకాలూ చదివానుఇప్పుడుఆవిడ వ్యాసాలు  నిత్యం మన చుట్టూ జరిగే సంఘటనల ఆధారం గ నే  వుంటాయి.  మనసును హత్తుకునే లావుంటాయి.


బీనాదేవి  అనేకలం పేరుతో జంటగా రచనలు చేసిన దంపతులు బి.నరసింగ రావు, బాలాత్రిపురసుందరీ దేవి. వీరునవలలతో పాటు, ఎన్నో కథలనూ రాశారు. నరసింగరావు గారి హఠాన్మరణం తర్వాత, సాహితీ లోకమంతా 'బీనాదేవిఅంటే  బి.నరసింగ రావు గారే రాస్తారుఅని అపోహ పడ్డారు. తరువాత  కానీ చాల మందికి తెలియలేదు  ఆవిడే  స్వయం గరాసారు     తన సంకలనం'కథలు-కబుర్లు' ముందుమాటలో నేనే రచనలు చేస్తున్నాననీ  బాలాత్రిపురసుందరి దేవిఆవిడఅసలు పేరు 'బీనాదేవి' పేరుతోనే ఈ పుస్తకాన్ని వెలువరించారావి


ఈ రోజు ది బుక్    అనే సాహిత్యకార్యక్రమం ద్వార ఆవిడ పరిచయం నిజం గ చాల అభినందనీయం.

No comments:

Post a Comment